author image

E. Chinni

By E. Chinni

సోమవారం హైదరాబాద్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే 'ఈ సర్కారు నౌకరి' మూవీకి సంబంధించిన టీజర్ ని లాంచ్ చేశారు. ఈ చిత్రంలో పల్లెటూరిలో కండోమ్స్ అందుబాటులో ఉంచే ఎంప్లాయిగా కనిపించిన ఆకాష్.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ. అయితే ఈ కథ తెలంగాణ రాష్ట్రంలోని కొల్లపూర్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా..

By E. Chinni

విశాల్ పై పగ అని చెప్పలేని కానీ.. కోపం మాత్రం ఉందని చెప్పారు. నా విషయంలో తను ప్రవర్తించిన తీరు చాలా దారుణం.. అది నాకు నచ్చలేదు.. కానీ అతన్ని ఎప్పుడో నేను క్షమించాను అని తెలిపారు. అయితే ఇప్పుడు కూడా విశాల్ ఎదురుపడితే హాయ్ అని పలకరిస్తాను.. కానీ క్లోజ్ గా మాత్రం ఉండలేనంటూ అబ్బస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలోని నటులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ను ప్రారంభించారు. ఈ లీగ్ సెకండ్ సీజన్ లో విశాల్ నా గురించి అబద్దాలు చెప్పాడు..

By E. Chinni

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లన్నీ చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్ ది మాత్రమేనని చెప్పారు. ప్రాజెక్టుల మీద చంద్రబాబు యుద్ధం ప్రకటిస్తానని చెప్పడం హాస్యాస్పదం అని మంత్రి సురేష్ అన్నారు. గ్రాఫిక్స్ చూపించడం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా? అని మంత్రి నిలదీశారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని..

By E. Chinni

జనసేన పార్టీ రోజు రోజుకూ బలపడుతోందని, జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి నేను పోటీ చేస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికి పోతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాని నాదెండ్ల తెలిపారు. వారాహి యాత్ర ప్రారంభం నుంచి నియోజకవర్గాల్లో సమస్యలపై పవన్ కళ్యాణ్ పూర్తి అవగాహన తెచ్చుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వైపీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు నాదెండ్ల. ఇందులో భాగంగానే ఎన్ని..

By E. Chinni

ఫ్లిప్ కార్ట్ లో ఓడిస్సీ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఆఫర్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఈ2గో మోడల్ పై భారీ తగ్గింపు ప్రకటించింది సంస్థ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర వచ్చేసి రూ.71,100గా ఉంది. కానీ ఇది ఇప్పుడు రూ.59వేల బడ్జెట్ లో సిద్ధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై బ్యాంక్ ఆఫర్ కింద రూ.3,155, అలాగే ఈ స్కూటర్ ని ప్రిపెయిడ్ ఆఫర్ కింద మరో రూ.8వేల వరకు..

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ లో టమాటా ధరలు తగ్గిపోయాయి. ఇది ప్రజలకు మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొన్నటి వరకూ భయపెట్టిన టమాటా ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. కిలో రూ.70 నుంచి రూ.100 తగ్గిపోయాయి. టమాటా ధరలు ఈ మధ్య వరకూ డబుల్ సెంచరీని దాటేశాయి. దాని వైపు చూడాలంటేనే భయపడిపోయేవారు సామాన్యులు. దాని పేరే ఎత్తడం మానేశారు. టమాటా ధరలు ఇంకా పెరుగుతాయోమోనని అంచనా వేయగా..

By E. Chinni

అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒక్కసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం ఉండదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొత్త సాఫ్ట్ వేర్ ను కూడా అప్ డేట్ చేయించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా భక్తులు వసతి గది తీసుకునే విషయంలో పలు కండీషన్లు తీసుకొచ్చింది. భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసి వెళ్లిపోయేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ (వేలిముద్రలు) తీసుకోవడం తప్పనిసరి చేసింది..

By E. Chinni

హిందూ ధర్మంపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉన్న వ్యక్తులనే టీటీడీ చైర్మన్ గా నియమించాల్సి ఉందని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్ లను ఆ పోస్ట్ కు ఐవైఆర్ కృష్ణారావు జత చేశారు. ఇది రాజకీయ పోస్టింగ్ గా మారడం దురదృష్టకరమన్నారు. హిందూ ధర్మ సంస్థల విషయంలో ఏ విధంగా వ్యవహరించినా తమను అడ్డుకునేవారు లేరనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని..

By E. Chinni

సైకో టైమ్ అయిపోయిందని.. వైసీపీ నేతలకు నా ఉగ్రరూపం చూపిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఆదివారం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరుకు వచ్చారు చంద్రబాబు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైకో ఓడిపోతాడని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి.. జగన్ శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిందని..

By E. Chinni

వరద ప్రభావిత, ముంపు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పర్యటించనున్నారు. సోమ, మంగళ వారాల్లో రెండు రోజుల పాటు అల్లూరి సీతారామ రాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి. సోమవారం ఉదయం 9:30 నిమిషాలకు తాడేపల్లి నుంచి సీఎం బయలు దేరనున్నారు. 10:30 గంటలకు అల్లూరి సీతారామ రాజు జిల్లా కూనవరం మండలం కోతుల గుట్ట గ్రామానికి ముఖ్యమంత్రి..

Advertisment
తాజా కథనాలు