author image

E. Chinni

By E. Chinni

లిక్కర్ లోడ్ తో ఓ మినీ వ్యాన్ వెళ్తుంది. అందులో విస్కీ, వైన్, బీర్, బ్రాందీ ఇలా అన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయి. అయితే ప్రమాదవ శాత్తూ ఆ వ్యాన్ ప్రమాదానికి గురై.. బోల్తా పడింది. దీంతో సరుకంతా రోడ్డుపై పడింది. ఇంకేముంది అసలే మందు బాటిళ్లు కంట పడితే ఊరుకుంటారా..

By E. Chinni

నందిగామ మండలంలోని మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఖాసీం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ దంపతులు పిల్లల కోసం ఎంతో తపించారు. తీరా దేవుడు కరుణింగా నజీరా గర్భం దాల్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందం..

By E. Chinni

నడిరోడ్డుపై పాము, ముంగీస పోట్లాడుకున్న ఈ వీడియో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలోని రహదారిపై జరిగింది. దాదాపు అరగంట సేపు ప్రధాన రహదారిపై తాచుపాము, ముంగీసలు కొట్టుకున్నాయి. ముంగిస దానితో పోరాటానికి ప్రయత్నించగా..

By E. Chinni

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హాలహర్వి మండంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం..

By E. Chinni

మూడో విడత వారాహి యాత్రకు కొన్ని షరతులతో, పలు నిబంధనలు జారీ చేశారు పోలీసులు. నగరంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని, ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా రావద్దని పోలీసులు చెప్పారు. అలాగే విశాఖలోని జగదాంబ జంక్షన్‌ లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. అలాగే ఈ యాత్రలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా అనుమతి తీసుకున్న..

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరు చెప్పింది కరెక్టేనని, సినిమా ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదని అన్నారు. అయితే చిరంజీవి మాత్రం పిచ్చుక లాంటి వారు కాదని ఉండవల్లి పేర్కొన్నారు. చిరంజీవి ఒంటరిగా పోటీ చేసి 18 సీట్లు గెలిచారని,..

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట నిరాడంబరంగానే వివాహం చేసుకున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ లు..

By E. Chinni

తనపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపైనే హత్యాయత్నం చేసి.. రివర్స్ లో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే అంగళ్లలో విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి వైసీపీ అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును ..

By E. Chinni

మర్రిపాలెంలోని ప్రకాష్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సంధ్య దంపతులు గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. ఆమె భర్త అపార్ట్ మెంట్ కి వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తుండగా.. మృతురాలు సంధ్య అపార్ట్ మెంట్ లో ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది. వీరికి గౌతమ్(9), అలేఖ్య(5) అనే కూతురు, కొడుకు ఉన్నారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ..

Advertisment
తాజా కథనాలు