ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల మేర పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నిజామాబాద్లో 3.2 డిగ్రీలు పెరిగి 42.5 డిగ్రీలుగా నమోదయ్యింది.Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎక్సైజ్ శాఖకు రూ. 34,600 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త దుకాణాల దరఖాస్తుల ద్వారా రూ. 264.50 కోట్లు సమకూరాయి. పన్నుల రూపంలో రూ. 7,000 కోట్లు వచ్చాయి.Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోవచ్చు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అమెరికా సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది.దీని పై భగ్గుమన్న ట్రంప్ ...ఏప్రిల్ 8 లోగా డ్రాగన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మధ్యప్రదేశ్ లో అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల పై భారీగా పన్నులు విధించిన విషయం తెలిసిందే. ఆయన చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టారని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఇజ్రాయెల్ కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ మహిళా ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించిననట్లు సమాచారం. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో శ్రీ మహా విష్ణువు జన్మించినట్లు భక్తుల నమ్మకం.ఆ పర్వదినాన్నే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు