/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
హైదరాబాద్లోని మణికొండలో ఓ కారులో మృతదేహం లభ్యం కావడం కనిపించడం రేపుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి మణికొండకు చెందిన ఆటోడ్రైవర్ రమేష్గా గుర్తించారు. ఇది ఆత్మహత్యనా లేదా హత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం అస్సాంలో పర్యటించారు. ఆ రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. భారత్(India) కు స్వాతంత్య్రం(Independence) వచ్చిన తర్వాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇండియాలో ఉన్న పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని అన్నారు.
భారత్ - రష్యా(India-Russia) ల మధ్య జరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలపై పాకిస్థాన్(Pakistan) నిఘా పెట్టింది. ఇందుకోసం ఏకంగా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలోకి పాకిస్థాన్కి చెందిన 'ఇంటర్ సర్వీస్ ఇంటిలిజెన్స్' తన గూఢచారిని నియమించింది.
Congress Party దేశంలో లోక్సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
Advertisment
తాజా కథనాలు