CM Revanth Reddy Comments On KCR: కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
పాలస్తీనా గాజాలోని రఫా నగరంలో సైనికదాడులను నిలిపివేయాలని ఇజ్రాయెల్ను.. చైనా కోరింది. దాడులు ఆపకపోతే మానవతా విపత్తు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులకు హాని కలిగించేలా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది.
Farmers Protest Delhi: ఢిల్లీ ఛలో పేరుతో ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
అమెరికాలో ఈ సీజన్లో ఇప్పటివరకు 2 లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఇందులో 15 వేల మంది మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్ఫ్లుయెంజా బారినపడ్డ చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
ఈరోజు జరిగిన అసెంబ్లీలో మంత్రి హరీష్రావు.. సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినేట్ మంత్రులందరినీ ఒంటిచెత్తో ఎదుర్కొని సత్తా చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్లో తెలిపారు. రేపు జరగబోయే ఛలో నల్గొండ సభకు ఓ ఫర్ఫెక్ట్ టోన్ను చూపించారు.
Advertisment
తాజా కథనాలు