Case Filed Against MLA Raja Singh: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది. ఇటీవల ఖానాపూర్లో ఎన్నికల ప్రచారం చేస్తూ.. సమయం ముగినప్పటికీ ఇంకా ప్రచారం చేయడంతో ఆయనతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Sharia Law May Forced On Americans - Chip Roy: ముస్లింలు అమెరికాలో షరియా చట్టాన్ని తీసుకువస్తారనే ఆందోళన ఉందని వ్యాఖ్యానించారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే రేపు తీర్పు ఇవ్వనుండగా.. కేజ్రీవాల్కు ఈడీ మరో షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై.. ఈడీ రేపు మొదటి చార్జ్షీట్ దాఖలు చేయనుంది.
Kota Student Missing: రాజస్థాన్లోని కోటాలో నీట్ శిక్షణ కోసం వచ్చిన మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
TSRTC Special Buses For Elections: తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది.
Rain Alert For Telangana: రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 15వరకు ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొంది.
Don't Keep These Fruits in Fridge: కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు నిల్వచేసుకోవడానికి చాలామంది ఫ్రిజ్లు వాడుతుంటారు.
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు భవనగిరిలో పర్యటించారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ డెవలప్మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణలో 10 కంటే ఎక్కువ ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు.
Brazil Floods - 100 People Died:
Wall Collapse : హైదరాబాద్లోని బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందగా.. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisment
తాజా కథనాలు