Baltimore Bridge : అమెరికాలోని బాల్డిమోర్లో రవాణా సరుకు ఓడ వంతెనను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను కూడా బుధవారం ఉదయం వరకు నిలిపివేస్తున్నామని తెలిపారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Congress : తెలంగాణ లో మిగిలిన 8 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ బధువారం అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమటీ మరోసారి సమావేశం కానుంది.
Veg - Non-Veg : సాధారణంగా మాంసాహారం కంటే శాఖాహారం తినేవారే ఆరోగ్యంగా ఉంటారనే మాటలు మనం తరుచుగా వింటుంటాం. ఏవైన దీర్ఘకాలిక వ్యాధులకు గురైనప్పుడు కొందరు మొత్తం మాంసాహారాన్నే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
YouTube : గత ఏడాది అక్టోబర్ - డిసెంబర్ మధ్య సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ఎక్కువ వీడియోలు తొలగించిన యూట్యూబ్ జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో సింగపూర్ ఉంది.
Suicide : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని.. ఓ వ్యక్తి మనస్తాపంతో ఉరేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం.. కోలనూర్ గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Health Department : తెలంగాణ లోని వైద్యారోగ్యశాఖలో పదేళ్లుగా పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తులు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇటీవల ఇన్ఛార్జ్ డీఎంఈగా వాణిదేవి నియాంకంపై హైకోర్టు స్పందించింది.
అరుణాచల్ ప్రదేశ్పై చైనా మరోసారి నోరు పారేసుకుంది. 1987లో భారత్ ఈ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని ప్రకటించింది. గత నెలరోజుల్లో చైనా ఈ అంశంపై మాట్లాడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
బాలివుడ్ నటి కంగనా రౌనత్కు బీజేపీ.. ఎంపీ టికెట్ ఇవ్వడంతో.. హిమాచల్ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ స్పందించారు. మూడింట ఒకవంతు సమయం కూడా తాను పోటీ చేయనున్న నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసం చెరువుకి వెళ్లిన ఓ బాలుడు (10) మృతి చెందాడు. అలాగే కొమురం భీం జిల్లాలో మరో నలుగురు యువకులు హోలీ ఆడిన అనంతరం నదిలో స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందారు.
ఉత్తరఖాండ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ రాష్ట్రంలో 1671 స్కూళ్లు మూసివేసినట్లు అక్కడి విద్యాశాఖ తెలిపింది. అలాగే 3,573 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక తగ్గిపోయిందని.. ఆ పాఠశాలలో పది లేదా అంతకన్న తక్కువ విద్యార్థులు చేరారని పేర్కొంది.
Advertisment
తాజా కథనాలు