Women Dead Body : కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. తుని మండలం రాజుల కొత్తూరు లో ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానస్పద స్థితిలో ఓ యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Kalyan Lakshmi : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.725 కోట్ల నిధులు మంజూరు చేసింది.
Covid-19 : 2019 డిసెంబర్లో చైనా లో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ కొవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ దీని ప్రభావం చాలావరకు తగ్గిపోయింది.
TS ECET : పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాది ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలు మే 20న విడుదల చేయనున్నారు.
VC Ramesh : కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Indian Students : కిర్గిస్థాన్లోని భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. రాజధాని బిషేక్లో ఉన్న విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూకలు హింసకు పాల్పడ్డ నేపథ్యంలో.. ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచనలు చేసింది.
Paramilitary Forces : ఆంధ్రప్రదేశ్కు శనివారం 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకోన్నాయి. ఆదివారం మరికొన్ని పారామిలిటరీ బలగాలు వచ్చే ఛాన్స్ ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు.
Drowning : డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులునీటిలో మునిగి మృతి చెందడం కలకలం రేపింది.
Telangana Cabinet : త్వరలో తెలంగాణ కేబినెట్ను విస్తరించనున్నారు. 6 గురు కొత్త మంత్రులకు బాధ్యత అప్పగించనుంది రేవంత్ సర్కార్.
Advertisment
తాజా కథనాలు