author image

B Aravind

Patanjali : బాబారాందేవ్, బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. పతంజలి కేసుపై సుప్రీంకోర్టు
ByB Aravind

Patanjali : పతంజలి ఆయుర్వేద సంస్థ ఫౌండర్ రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మళ్లీ చురకలంటించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Israel-Iran : పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే
ByB Aravind

Israel-Iran : ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదివరకు ఈ రెండు దేశాలు ఒకదానిపై మరోటి దాడులు చేసుకోలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్షంగా దాడికి దిగింది.

Telangana : బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
ByB Aravind

Basara IIIT : బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Accident : నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి
ByB Aravind

Jhelum River : జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. జీలం నదిలో ప్రమాదవశాత్తు ఓ పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల విద్యార్థులతో సహా మరికొందరు గల్లంతయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

CM Jagan : సీఎం జగన్ రాయి దాడి కేసులో పురోగతి.. సిట్ అదుపులో నిందితులు
ByB Aravind

CM Jagan : సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. ఐదుగురు యువకుల బృందాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. అయితే ఈ ఐదుగురిలో ఒక యువకుడు జగన్‌పై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Telangana : కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదు.. ఎందుకంటే
ByB Aravind

Kunamneni Sambasiva Rao : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పై ఎన్నికల కేసు నమోదైంది. కొత్తగూడం ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని.. ఎన్నికల నిబంధల్ని ఉల్లంఘించారని, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్‌లు పెట్టారని ఆరోపణలు వచ్చాయి.

Gold : రూ.1,000 కోట్ల బంగారం స్వాధీనం.. ఎక్కడంటే
ByB Aravind

Gold Seized : చెన్నై సమీపంలోని ఆదివారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను తనిఖీ చేయగా.. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వీటిని ఆదాయపు పన్నుశాఖకు అప్పగించారు.

Pawan Kalyan : పవర్ కట్ చేసి ఏ ఉద్దేశంతో చీకటిలో యాత్ర చేశారు : పవన్ కల్యాణ్
ByB Aravind

Pawan Kalyan : ఇటీవల విజయవాడ లో బస్సు యాత్ర చేస్తుండగా సీఎం జగన్‌ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి..  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

India : భారత్‌లో 2 లక్షల అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే
ByB Aravind

Elon Musk : ప్రస్తుతం అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా లోనే కొన్ని గంటల పాటు మునిగిపోతున్నారు. వినోదం, వార్తలు, విద్య ఇలా వీటన్నింటికీ సంబంధించి ఫోన్‌లోనే తెలుసుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు