/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Suresh Gopi : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆదివారం ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేయగా.. ఆయనతో పాటు మొత్తం 71 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.
Yogi Adityanath : కేంద్రంలో అధికారంలోకి రావాలంటే లోక్సభ ఎన్నికల్లో 272 సీట్ల మెజార్టీ రావాలి. అయితే దేశంలో అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ మొత్తం 80 స్థానాలున్నాయి.
ICMR: సాధారణంగా శవపరీక్షలు పూర్తి కావడానికి కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. వర్చువల్ అటాప్సి విధానంలో ఎలాంటి కత్తిపోట్లు లేకుండానే అరగంటలో పూర్తవుతుంది.
PM Modi : ఢిల్లీ లోని రాష్ట్రపతిభవన్లో ఆదివారం ప్రధాని మోదీ తో పాటు మరో 71 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.
TDP - Janasena MLA Meeting: ఏపీలో రేపు ఉదయం 9.30 AM గంటలకు విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు.
Brutal Murder : ఏపీ లో టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపడం కలకలం రేపింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది.
Nirmala Sitharaman Only Women in PM Cabinet: మోదీ కేబినెట్లో మూడుసార్లు మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎంపీ మహిళగా నిలిచారు.
Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఓ జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది.
Advertisment
తాజా కథనాలు