author image

B Aravind

Telangana : చికెన్ బిర్యానీలో పురుగు.. కంగుతిన్న కస్టమర్
ByB Aravind

Chicken Biryani : ఈ మధ్య బయట హోటళ్లు, రెస్టారెంట్ల లో తినే ఫుడ్‌లో పురుగులు, బల్లి, జెర్రి లాంటివి కనిపించడంతో కస్టమర్‌లు షాకవుతున్నారు. తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది.

Telangana : చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వచ్చాడు.. ఊరంతా షాక్
ByB Aravind

A Man Appears His Home Town : చోరీకి గురైన ఒక మొబైల్‌ ఫోను ఆ కుటుంబానికి షాకిచ్చింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న అసలు వ్యక్తిని చనిపోయినట్లుగా భావించారు ఆ కుటుంబ సభ్యులు.

Telangana : ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఖరారు..
ByB Aravind

Inter Supplementary Results : తెలంగాణలో రేపు (సోమవారం) ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటర్‌ బోర్డ్‌ విడుదల చేయనుంది.

Andhra Pradesh : గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది : పెమ్మసాని చంద్రశేఖర్
ByB Aravind

Pemmasani Chandra Sekhar : గుంటూరులో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ విమర్శలు చేశారు.

Uttar Pradesh : మహిళా కానిస్టేబుల్‌తో డీఎస్పీ అక్రమ సంబంధం.. కట్ చేస్తే కానిస్టేబుల్‌గా డిమోట్
ByB Aravind

DSP Illegal Affair : కొంతమంది వ్యక్తులు అక్రమ సంబంధాలు పెట్టుకుని తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. వీటికోసం ప్రాణాలు కూడా తీసుకున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి.

NEET Scam : నీట్‌ పరీక్ష అక్రమాలపై సీబీఐ కేసు నమోదు..
ByB Aravind

నీట్‌ పరీక్ష (NEET Exam) నిర్వహణలో అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

Advertisment
తాజా కథనాలు