RTC Bus Accident : హైదరాబాద్లోని సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ బస్సు డివైడర్ను ఢీకొట్టింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Bandi Sanjay : తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' విభజన సమస్యలు కేసీఆర్ వల్లే పరిష్కారం కాలేదు.
Goa Waterfall : గోవాలో ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్టులకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నది నీటి మట్టం పెరిగిపోయింది.
Bhole Baba : హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 121 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి భోలేబాబా తరఫు న్యాయవాది సింగ్ తాజాగా పలు సంచలన విషయాలు వెల్లడించారు.
State Council : తెలంగాణ శాసనమండలిని రాజ్యాంగ సంక్షోభం వెంటాడుతోంది. 2020 జనవరిలో కేంద్రం.. రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంటులో రిజర్వు అయి ఉన్న ఆంగ్లో ఇండియన్ సీట్లను రద్దు చేసింది.
Assam School : అస్సోంలో దారుణం జరిగింది. ఓ విద్యార్థి ఏకంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిని కత్తితో పొడిచి చంపడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. శివసాగర్ జిల్లాలో రాజేష్ బారువా (55) అనే వ్యక్తి కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నారు.
Char Dham Yatra : ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపోయాయి. నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ను జారీ చేసింది.
మార్కెట్లో ఎవరైనా ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువగా అమ్ముతున్నారా ? నాసిరకం ఉత్పత్తులు పెడుతున్నారా ?.. ఇకనుంచి ఇంటినుంచే వాళ్లపై వినియోగదారుల కమిషన్ (Consumer Commission) కు ఫిర్యాదు చేయచ్చు.
Advertisment
తాజా కథనాలు