Govt Scheme : కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అసంఘటిత కార్మికులకు, ముఖ్యంగా వృద్ధులకు ఆదాయ భద్రత కల్పించేందుకు అటల్ పెన్షన్ యోజనను తీసుకువచ్చింది. 2015లో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ ఈ ప్రాజెక్టును ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 2015 మే 9న కోల్కతాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. వాటితో పాటు మరో 2 ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సరస భీమా యోజన వంటి బీమా పథకాలు ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Govt Scheme : భార్యాభర్తలకు నెలకు రూ.10,000..కేంద్రం అందిస్తోన్న ఈ స్కీం గురించి..పూర్తి వివరాలివే.!
అటల్ పెన్షన్ యోజన..ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2015 మే 9న కోల్కతాలో ప్రారంభించారు. ఈ స్కీంలో 60 ఏళ్లు పైబడిన వారికి కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు పింఛను అందజేస్తారు. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీంలో చేరితే నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
Translate this News: