New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-4-6.jpg)
తాజా కథనాలు
ఏపీ, తెలంగాణలోని పలు గణపతి మండపం వద్ద విషాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మహేశ్ అనే బాలుడు కరెంట్ షాక్తో చనిపోయాడు. తెలంగాణ మేడ్చల్-మల్కాజ్ గిరి దూలపల్లిలో నవీన్ సైతం మండపం దగ్గర విద్యుదాఘాతంతో మరణించాడు.