తుడా కొత్త ఛైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(TUDA)ఛైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

తుడా కొత్త ఛైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
New Update

తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(TUDA)ఛైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు మోహిత్ ఈ పదవిలో కొనసాగనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కరరెడ్డి టీటీడీ పాలకమండలి సభ్యుడిగానూ ఉన్న సంగతి తెలిసిందే.

publive-image

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe