Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు ఈసీ షాక్

పవన్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జగన్‌‌‌పై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్‌కు నోటీసులు ఇచ్చింది ఈసీ.

New Update
Pawan Kalyan : పవర్ కట్ చేసి ఏ ఉద్దేశంతో చీకటిలో యాత్ర చేశారు : పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జగన్‌‌‌పై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది ఈసీ.

Advertisment
తాజా కథనాలు