New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pawan-kalyan-3-1-jpg.webp)
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జగన్పై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది ఈసీ.
తాజా కథనాలు