/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ministers-jpg.webp)
Vizianagaram: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలో పార్టీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం..
Also Read: వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ ఇదే.. ఎవరెవరున్నారంటే?
విజయనగరం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు
పార్వతీపురం - అలజంగి జోగారావు - ఎస్సీ
సాలూరు - పీడిక రాజన్న దొర- ఎస్టీ
కురుపాం - పాముల పుష్పశ్రీ వాణి- ఎస్టీ
ఎస్ కోట - కదుబండి శ్రీనివాస రావు - బీసీ
విజయనగరం - కోలగంట్ల వీరభద్రస్వామి - ఓసీ
నెల్లిమర్ల - బడుకొండ అప్పలనాయుడు - బీసీ
బొబ్బిలి - శంబంగి చిన్నప్పలనాయుడు - బీసీ
చీపురపల్లి - బొత్స సత్యన్నారాయణ- బీసీ
గజపతినగరం - బొత్స అప్పలనర్సయ్య- బీసీ