ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ! ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది సేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తున్నారు. అనంతరం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలవనున్నారు. By Nikhil 04 Jul 2024 in general నేషనల్ New Update Follow Us షేర్ చేయండి #NULLమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి