CM Chandrababu: మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈరోజు ముంబయిలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో వీరి సమావేశం జరిగింది. చంద్రబాబు వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు.

New Update
CM Chandrababu: మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu Naidu: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో (Eknath Shinde) ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈరోజు ముంబయిలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో వీరి సమావేశం జరిగింది. చంద్రబాబు వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు. తన ఇంటికి వచ్చిన సీఎం చంద్రబాబుకు మహా సీఎం ఏక్‌నాథ్‌ షిండే శాలువా కప్పి సత్కరించారు. కాగా ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై వారు చర్చించినట్టు సమాచారం. కాగా ముకేశ్ అంబానీ కొడుకు వివాహానికి సీఎం చంద్రబాబు హాజరైన విషయం తెలిసిందే.

Also Read: మంచి మనస్సు చాటిన ఏపీ మంత్రి సవిత.. రోడ్డు ప్రమాదాన్ని చూడగానే..

Advertisment
తాజా కథనాలు