రెండు గూడ్సు రైళ్లు ఢీ
పూర్తిగా చదవండి..పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం
పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటన బంకురాలో చోటుచేసుకుంది. గూడ్సు రైలును వెనకనుంచి వచ్చి మరో రైలు ఢీకొట్టింది. దీంతో 12 బోగీలు పట్టాలు తప్పిన్నాయి. ఈ ప్రమాదంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పాడింది.
