BIG BREAKING: ఏపీలో మరో భారీ ప్రమాదం ఏపీలో మరో భారీ ప్రమాదం సంభవించింది. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్లో సినర్జిన్ యాక్టివ్ సంస్థలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 23 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Blast In AP: అచ్యుతాపురం పేలుడు ఘటన మరువకముందే ఏపీలో మరో రియాక్టర్ పేలింది. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్ లో మరో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ సంస్థలో అర్థరాత్రి 12:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఒకరి పరిస్థితి విషమం, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. విశాఖ ఇండస్ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు,క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనితకు ఆదేశించారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ సేవలను ఉపయోగించాలని అన్నారు. Also Read : ఢిల్లీలో సీఎం రేవంత్.. మంత్రి పదవులపై నేడు కీలక ప్రకటన! NEWS IS BEING UPDATED.... #reactor-blast మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి