ఆస్తి వివాదాలతో జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం!

ఈడీ 2016లో అటాచ్ చేసిన భారతి సిమెంట్స్ తో పాటు, సరస్వతి పవర్ ఆస్తులను 2019లో పంచుకున్నట్లు జగన్, షర్మిల చెబుతున్నారు. ఇలా చేయడంతో జగన్ బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినట్లు అయ్యింది. దీంతో జగన్ బెయిల్ రద్దు అయ్యి అరెస్ట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది.

New Update
JAGAN

భారతి సిమెంట్స్ తో పాటు, సరస్వతి పవర్ ఆస్తులను 2016లో ఈడీ అటాచ్ చేసింది. అయితే.. ఈ ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల పంపకం 2019లో జరిగిందని జగన్, షర్మిల చెబుతున్నారు. ఇది బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినట్లు అయ్యింది. దీంతో బెయిల్ రద్దు అయ్యి.. జగన్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ అంశాన్ని న్యాయ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు