EX MP: దళితులు ఇప్పుడు గుర్తుకువచ్చారా?..మాజీ ఎంపీపై దళిత సంఘాల నాయకులు ఫైర్
మాజీ ఎంపీ హర్ష కుమార్ నిర్వహించనున్న దళిత సింహ గర్జన సభను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దళిత సంఘాల నాయకులు. దళితులు ఇప్పుడు గుర్తుకువచ్చారా?. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కోసమే ఈ దళిత సింహ గర్జన సభ అంటూ దుయ్యబట్టారు. దళితులను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని హెచ్చరించారు.