ఆధారాలు ఉంటే సీఐడీకి అందజేయాలి: విజయసాయి రెడ్డి!
ఏపీలో మద్యం గురించి గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వద్ద ఉన్న ఆధారాలను సీఐడీకి అందజేయాలని తెలిపారు.
ఏపీలో మద్యం గురించి గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వద్ద ఉన్న ఆధారాలను సీఐడీకి అందజేయాలని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఫామ్ హౌస్ లో కెసిఆర్ రెస్ట్ తీసుకుంటున్నాడని అయితే, ఇకపై శాశ్వతంగా ఆయనకు రెస్ట్ దొరుకుతుందని కౌంటర్లు వేశారు.
ఏపీలోని 18 జిల్లాల్లో తీవ్రమైన కరవు ఉంటే.. ప్రభుత్వం వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం నిర్వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు సిపిఐ రామకృష్ణ. జగన్ మాట్లాడలేని దద్దమ్మ కాబట్టే ఏపీకి అన్యాయం జరుగుతోందని విమర్శలు గుప్పించారు.
విజయవాడ డివిజన్ లో పలు ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.జరిగిన మార్పులతో పాటు పండుగ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు జర్నీ చేయాలని అధికారులు తెలిపారు.
విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక బేబీ డేస్ట్ బిన్ లో పడిపోయిన పట్టించుకోని పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకే బెడ్ పైన ఇద్దరు బాలింతలను ఉంచుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
పసిపాపకు పాలు పట్టిస్తానని తీసుకెళ్లి డెడ్ బాడీని తీసుకొచ్చిన దారుణమైన ఘటన విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. అయితే చనిపోయిన పాప కాలుకు కట్టిన ట్యాగ్ పై అబ్బాయి అని రాసి ఉండటంతో అసలు విషయం బటయపడింది. తన పసిగుడ్డును అప్పగించాలంటూ తల్లి బోరున ఏడ్చింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.