Srirama Sharma: ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదు.. అందుకే జగన్ కు శాపం తగిలింది : శ్రీరామ శర్మ
ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదన్నారు పురాణ, ఇతిహాస విశ్లేషకులు భాస్కర్ భట్ల శ్రీరామ శర్మ. జగన్ నియంత పాలనే తనకు శాపంగా మారి ఓడిపోయేలా చేసిందన్నారు. గౌరవ సభ కౌరవ సభగా మారినప్పుడే పతనం ప్రారంభమైందన్నారు.