Trains Cancelled: ఈ రోజు నుంచి తిరుపతి, కడపతో పాటు ఆ రైళ్లన్నీ రద్దు.. లిస్ట్ ఇదే!
నిర్వహణ కారణాలతో పలు మొత్తం 4 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. 06401, 06402, 07657, 07658 నంబర్ గల రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.
నిర్వహణ కారణాలతో పలు మొత్తం 4 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. 06401, 06402, 07657, 07658 నంబర్ గల రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందిగా, 18 మందికిపై తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రికిలో చికిత్స కోసం తరలిచారు. ఒక్కరోజే మూడు చోట్లు ప్రమాదం చోటుచేసుకోవటంతో తీవ్ర కలకలంగా మారింది.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నేను కడపలోని సిద్ధివినాయక స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. నేను కోరుకున్నది ఆయన చేశాడు. అందుకే మొక్కు తీర్చాను. మంచిగా ఉన్న చంద్రబాబు అరెస్టు అయినా వినాయకుని ఆశీస్సులతో బయటకు వస్తాడని ఆశిస్తున్నాను. చంద్రబాబు, నా ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాని ఆయన అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు స్కామే లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం.. రిమాండ్ విధించడం దారుణమన్నారు.
ఏపీలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. నేడు ఉదయం నుంచే బంద్ నిరసన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కడపలో మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పిల్లల వివాహం అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. అయితే కులాంతర వివాహానికి మాత్రం మొగ్గు చూపించరు. టెక్నాలజీ కాలంలో కూడా పాత సంప్రదాయాలు పాటిస్తూ పిల్లల ఇష్టాలకు విలువ ఇవ్వకుండా చేస్తున్నారు. ఇక తమకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటే వారిని చంపడమో, వెలివేయడమో సాధారణంగా చూస్తూ ఉంటాం.
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె, వెస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.
వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు ఆమె తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో ఉన్న షర్మిల ఓ స్కూల్లోని విద్యార్థులతో కలిసి సందడి చేశారు.