దస్తగిరిపై పులివెందుల పీఎస్లో కేసు నమోదు
వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరిపై పులివెందుల పీఎస్లో కేసు నమోదైంది. సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోని జయమ్మ కాలనీలో నివాసం వుంటున్న దస్తగిరి అదే వీధికి చెందిన తన కుమారుడు గూగుడు వల్లీని నిర్భంధించి, చిత్రహింసకు గురి చేస్తున్నారని అతడిని కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించిన తల్లి కుళ్లాయమ్మ.