TDP: టీడీపీ ప్రచార రథంపై వైసీపీ దాడి.. డ్రైవర్ కి గాయాలు..!
అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రచార రథం డ్రైవర్ కి గాయాలు అయ్యాలు. దీంతో టీడీపీ నేతలు రోడ్డేక్కారు. భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు.