AP: డీలర్లకు ఏమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వార్నింగ్.!
సివిల్ సప్లయిస్లో భారీగా గోల్ మాల్ జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిల్లర్ల నుంచి సివిల్ సప్లయిస్ గోడౌన్ కు బియ్యం చేరేటప్పుడు భారీ స్కాం జరుగుతోందన్నారు. ఒక్కో బస్తాకు 5 కిలోల వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిపారు.