Andhra Pradesh: ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం..పిచ్చ తిట్లు తిట్టుకుంటున్న అధినేతలు
తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రాజకీయపార్టీల ప్రచారం కాక రేపుతోంది. నువ్వొకటంటే నేను రెండు అంటా అన్నట్లుగా దూషణభూషణల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు, జగన్ మాటల యుద్ధం ముదిరి ఈసీ వార్నింగ్ ఇచ్చే వరకూ వెళ్ళింది.