వరద బాధితుల సహాయార్థం.. రూ. 50 లక్షల అందించిన CMR సంస్థ!

వరద బాధితుల సహాయార్థం ఏపీ ప్రభుత్వానికి CMR సంస్థ భారీ విరాళం అందించింది. శనివారం విజయవాడలో సీఎం చంద్రబాబుకు రూ. 50 లక్షల చెక్కును సంస్థ చైర్మన్ మావూరి వెంకటరమణ అందించారు. విరాళం ఇచ్చిన CMRకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

drersd
New Update

AP News: వరద బాధితుల సహాయార్థం ఏపీ ప్రభుత్వానికి CMR సంస్థ భారీ విరాళం అందించింది. విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరదబాదితుల్ని అదుకునేందుకు శనివారం విజయవాడలో సీఎం చంద్రబాబుకు రూ. 50 లక్షల చెక్కును సంస్థ చైర్మన్ మావూరి వెంకటరమణ అందించారు. ఈ మేరకు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన CMR సంస్థను చంద్రబాబు అభినందించారు. 

 

publive-image

#ap-cm-chandrababu #cmr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి