Andhra Pradesh Liquor Workers Union: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాయంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న లిక్కర్ వర్కర్స్ పాల్గొన్నారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహిస్తుండటం వలన రాష్ట్రంలో దాదాపు 1 లక్షా 75 వేల మంది లిక్కర్ వర్కర్స్ రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Liquor Workers: టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశం
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టీడీపీ కార్యాయంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో దాదాపు 1 లక్షా 75 వేల మంది లిక్కర్ వర్కర్స్ రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: