ఏపీలో 2019 ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపును మే 23న నిర్వహించింది ఈసీ. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లకు గానూ వైసీపీ 151 సీట్లలో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. టీడీపీ 23, జనసేన 1 సీట్లలో విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి 49.95%, టీడీపీకి 39.17%, జనసేనకు 5.53% శాతం ఓట్లు దక్కాయి.
2014
2019