Earth Quake: హిమాచల్ ప్రదేశ్లో భూకంపం హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఈరోజు ఉదయం 3:39 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. By V.J Reddy 14 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Himachal Pradesh Earth Quake: ఉత్తరభారతాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఈరోజు ఉదయం 3:39 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. An earthquake of magnitude 3.0 on the Richter Scale occurred today at 03.39 IST in Kullu, Himachal Pradesh: National Center for Seismology pic.twitter.com/31lJpfE5jv — ANI (@ANI) June 13, 2024 #himachal-pradesh-earth-quake మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి