Earth Quake: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఈరోజు ఉదయం 3:39 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు.

New Update
Earth Quake: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం

Himachal Pradesh Earth Quake: ఉత్తరభారతాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఈరోజు ఉదయం 3:39 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు