New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/AMit-shah-jpg.webp)
అమిత్ షా సంచలన రికార్డ్ సృష్టించారు. లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. గాంధీ నగర్ లో 7లక్షల 25 వేలు ఓట్ల మెజారితో అమిత్ షా గెలుపొందారు. రెండవ స్థానంలో దాదాపు 5 లక్షల ఓట్ల మెజారితో నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం సాధించారు.
తాజా కథనాలు