అమిత్ షా సంచలన రికార్డు అమిత్ షా సంచలన రికార్డ్ సృష్టించారు. లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. గాంధీ నగర్ లో 7లక్షల 25 వేలు ఓట్ల మెజారితో అమిత్ షా గెలుపొందారు. రెండవ స్థానంలో దాదాపు 5 లక్షల ఓట్ల మెజారితో నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. By V.J Reddy 04 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అమిత్ షా సంచలన రికార్డ్ సృష్టించారు. లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. గాంధీ నగర్ లో 7లక్షల 25 వేలు ఓట్ల మెజారితో అమిత్ షా గెలుపొందారు. రెండవ స్థానంలో దాదాపు 5 లక్షల ఓట్ల మెజారితో నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. #amit-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి