టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు బంధువులను, డబ్బును వాడుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అంటూ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాతే ఎన్నికల ఖర్చులతో పాటు అన్ని ఖర్చులు పెరిగాయని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..టీడీపీ కి పట్టిన శని లోకేష్!
Translate this News: