Actress Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ అనే విషయం తెలిసిందే. షూటింగ్ తో ఎంత బిజీగా ఉన్నా నిత్యం ఏదొక పోస్ట్ పెట్టే ఈ ముద్దుగుమ్మ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంది. దీంతో ఫ్యాన్స్ షూటింగ్ వల్ల కావచ్చని అనుకున్నారు. కానీ అసలు నిజియం ఏంటంటే, ఆమె ఓ ప్రమాదం బారిన పడిందట. ఈ విషయాన్ని రష్మిక తన లేటెస్ట్ పోస్ట్ ద్వారా తెలిపింది.
పూర్తిగా చదవండి..Actress Rashmika Mandanna : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను నెల రోజులుగా పెద్దగా యాక్టివ్గా ఉండకపోవడానికి కారణం.. తనకు చిన్న ప్రమాదం జరగడమేనని పేర్కొంది. ప్రస్తుతం కోలుకుంటున్నానని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటున్నానని, ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పింది.
Translate this News: