Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి!

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలోని లక్ష్మీ నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీనిఓ కారు అతి వేగంతో ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

New Update
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి!

Andhra Pradesh : ఏలూరు జిల్లా (Eluru District) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ దారుణ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలోని లక్ష్మీ నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీనిఓ కారు అతి వేగంతో ఢీ కొట్టింది . దీంతో ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి అక్కడిక్కడే మరణించారు.

మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ (Vijayawada) వైపు నుంచి రాజమండ్రి (Rajahmundry) వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందడంతో మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Also read: విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌..రష్యాలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!

Advertisment
తాజా కథనాలు