New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Sangareddy-Accident-jpg.webp)
Sangareddy Accident: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్పల్లి శివారులో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జోగిపేట ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రుల తరలించారు.
తాజా కథనాలు