ACB Rides: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ అధికారి

New Update
ACB Rides: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ అధికారి

ACB Rides: తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. అవినతికి పాల్పడే అధికారులను వేటాడుతోంది. లంచం తీసుకోవాలని అనుకునే అధికారులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా రిటైర్డ్ ఏఆర్‌ఎస్‌ఐ అబ్దుల్ వహాబ్ సహకారముతో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు బీచుపల్లి లోని టీజిఎస్‌పి 10వ పటాలము అసిస్టెంట్ కమాండెంట్‌ వి. నరసింహ స్వామి. ఇతను ఒక పోలీసు కానిస్టేబుల్ మౌఖిక విచారణ జరిపి, అతనికి అనుకూలంగా వ్యవహరించడానికి లంచం తీసుకున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు