Telangana: విద్యార్థులను మంచి మార్గంలో నడిపించవలసిన ఉపాధ్యాయుడే మద్యం సేవించి ఉపాధ్యాయ వృత్తికే కలంకాన్ని తెచ్చాడు. తాగిన మత్తులో విద్యార్థులను దూషించి స్థానికుల చేత తరగతి గదిలో బంధింపబడ్డాడు. ఈ సంఘటన ఇల్లందులపాడులో చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..TS: మద్యం సేవించి స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయుడు.. విద్యార్థులను దూషించి ఏం చేశాడంటే..?
భద్రాద్రి జిల్లా ఇల్లందులపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు సుధాకర్ మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యాడు. విద్యార్థులను ఇష్టం ఉన్న రీతిలో దూషించడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.
Translate this News: