New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Road-accident-jpg.webp)
Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం మండలం ఉడుముడి వద్ద రాజోలు నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తాజా కథనాలు