/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/goods.jpg)
Nellore: నెల్లూరు జిల్లా బోగోలు (మం) బిట్రగుంట రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కృష్ణపట్నం పోర్ట్ నుండి గోండియా, వాడ్స వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బిట్రగుంట స్టేషన్ లో పట్టాలు క్రాస్ చేస్తుండగా రైలు బోగీలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే శాఖ హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది.
Also Read: నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు