Osmania University : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) లో చదివిన ఓ పూర్వ విద్యార్థి(Old Student) గొప్ప మనసు చాటుకున్నారు. తనకు విద్యా బుద్దులు నేర్పి గొప్పవాడిని చేసిన కళాశాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసేందుకు తనవంతు ఆర్థిక సాయం అందించారు. ఓయూలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆధునిక తరగతి గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి గోపాల్ టీకే కృష్ణ(Gopal TK Krishna) అనే ఓల్డ్ స్టూడెంట్ రూ.5కోట్ల భారీ విరాళం ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Hyderabad : ఓయూకు రూ.5కోట్లు విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్థి!
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థి గొప్ప మనసు చాటుకున్నారు. ఓయూలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆధునిక తరగతి గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి గోపాల్ టీకే కృష్ణ అనే ఓల్డ్ స్టూడెంట్ రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. గోపాల్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Translate this News: