Bengaluru: బెంగళూరు నగరం తీవ్ర నీటి కొరతతో అల్లాడిపోతోంది. ఎండా కాలం మొదలుకాకముందే జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు నగరంలోని ఒక హౌసింగ్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. నీరు వృథా చేస్తే భారీగా జరిమానా విధించాలని నిర్ణయించింది. అంతేకాదు నీటిని వృథా చేస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం విశేషం.
పూర్తిగా చదవండి..Water Crisis: నగరవాసులకు అలర్ట్.. నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్!
నీటి కొరత కారణంగా బెంగళూరు నగరంలోని ఒక హౌసింగ్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ సొసైటీలో ఉన్నవారు నీరు అతిగా ఉపయోగించినా, వృథా చేసినా రూ.5వేలు జరిమాన విధిస్తామని స్పష్టం చేసింది. నీటి వృథాను పర్యవేక్షించేందుకు సెక్యూరిటీని నియమించింది.
Translate this News: