New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/A-farmer-found-a-diamond-in-the-field.jpg)
Diamond: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు పొలంలో వజ్రం దొరికింది. దాదాపు ఆ వజ్రాన్ని రూ.20 లక్షలకు పెరవలి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా పొలంలో వజ్రం దొరకడంతో స్థానికులు, ఇతర రైతులు పొలంలో వజ్రల కోసం వేట మొదలు పెట్టారు.
తాజా కథనాలు