New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Rajasingh-jpg.webp)
Hyderabad: హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందడంతో మంగళహట్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ ధాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
తాజా కథనాలు