మసీదులన్నింటినీ భజరంగ్ దళ్ ఆఫీసులుగా మారుస్తామంటూ ఆ సంస్థ కు చెందిన కార్యకర్త ఒకరు హెచ్చరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్ మధ్యప్రదేశ్ లోని సాహోర్ జిల్లాకు చెందింది. ఈనెల 25వ తేదీని సాహోర్ జిల్లాలో భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ తోపాటు మరికొన్ని సంస్థలు హిందూ జాగరణ్ యాత్రను చేపట్టాయి.
పూర్తిగా చదవండి..మసీదులను భజరంగ్ దళ్ కార్యాలయాలుగా మారుస్తాం..!
మసీదులన్నింటినీ భజరంగ్ దళ్ కార్యాలయాలుగా మారుస్తామని మధ్యప్రదేశ్ లో భజరంగ్ దళ్ కార్యకర్త చేసిన నినాదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మధ్యప్రదేశ్ లోని సాహెర్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఈ నినాదాలు చేశారు. ఈనెల 25వ తేదీని సాహోర్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ తోపాటు పలు హిందూ సంస్థలు హిందూ జాగరణ్ యాత్ర నిర్వహించాయి. ఈ ర్యాలీలో హిందూ విశ్వపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ శర్మ...సాహోర్ జిల్లాలోని అన్ని మసీదులను భజరంగ్ దళ్ ఆఫీసులుగా మార్చస్తామంటూ నినదించారు.
Translate this News: