పంజాబ్‌లో 7 కిలోల హెరాయిన్, 5 తుపాకులు స్వాధీనం!

పంజాబ్‌లో 7 కిలోల హెరాయిన్, 5 తుపాకులు పోలీసులకు లభ్యమైయాయి. అమృత్ సర్ లో అనుమానస్పదంగా తిరగుతున్న ఇద్దరి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారికి పాకిస్తాన్ లో సంబంధాలున్నట్లు వెల్లడైంది.

పంజాబ్‌లో 7 కిలోల హెరాయిన్, 5 తుపాకులు స్వాధీనం!
New Update

పంజాబ్ స్టేట్ డిజిపి గౌరవ్ యాదవ్, X సోషల్ మీడియాలో ప్రచురించిన ఒక ప్రకటనలో ఇలా అన్నారు. మాదకద్రవ్యాల రవాణా నిలిపివేశారు. అమృత్‌సర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులను అనుమానాస్పదంగా అరెస్టు చేశారు. వారి నుంచి 7 కిలోల హెరాయిన్‌, 5 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు తేలింది. వారిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు  చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టడంతోపాటు పంజాబ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.

#punjab #pakistan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe