నిర్మల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఊహించని ప్రమాదం జరిగింది. ముక్కుపచ్చలారని పసిపాపను అల్పాహారం బలితీసుకుంది. అప్పటిదాకా తోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ గడిపిన ఆరేళ్ల చిన్నారి ఆనంతలోకాలకు వెళ్లిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప అనుకోకుండా ఇలా మృత్యువాత పడగటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. ఈ దారుణం స్కూల్ యాజమాన్యంతోపాటు స్థానిక ప్రజలను కలిచివేస్తోంది.
పూర్తిగా చదవండి..అయ్యో బిడ్డా.. స్కూల్లో వేడి రాగిజావలో పడ్డ ఆరేళ్ల బాలిక
నిర్మల్ జిల్లాలోలోని కొరిటికల్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న 6ఏళ్ల ప్రజ్ఞ అల్పాహారం కోసం వెళ్లి వేడి రాగిజావలో పడి మరణించింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని తేలడంతో హెడ్ మాస్టర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
Translate this News: